తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమ్ములో అగ్రవర్ణ కోటా

జమ్ముకశ్మీర్​లో... అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లకు, పదోన్నతుల్లో ఎస్​సీ, ఎస్టీలకు కోటా ఇచ్చేందుకు కేంద్రం సమ్మతించింది.

By

Published : Mar 1, 2019, 6:31 AM IST

జమ్ములో అగ్రవర్ణ కోటా

జమ్ముకశ్మీర్​లో ఆగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది కేంద్ర మంత్రివర్గం. పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు కోటా కల్పించే ఉత్తర్వులకు ఆమోదం తెలిపింది. నరేంద్ర మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర మంత్రి వర్గం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్​ జైట్లీ తెలిపారు.

రాష్ట్రపతి ఆమోదం తర్వాత తుది ఉత్తర్వులను జారీ కానున్నాయి. జమ్ముకశ్మీర్​ ప్రస్తుతం రాష్ట్రపతి పాలన ఉంది.

ABOUT THE AUTHOR

...view details