తెలంగాణ

telangana

దేశంలో కొత్తగా 63,509 మందికి కరోనా

దేశవ్యాప్తంగా కొత్తగా 63,509 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 730 మంది వైరస్​ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు 72,39,390కి చేరాయి.

By

Published : Oct 14, 2020, 9:33 AM IST

Published : Oct 14, 2020, 9:33 AM IST

corona cases
కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల్లో కాస్త పెరుగుదల కనిపిస్తోంది. కొత్తగా 63,509 మందికి కరోనా సోకినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్​లో తెలిపింది. మరో 730 మంది మరణించారు. మొత్తం కేసులు 72,39,390కు చేరుకున్నాయి.

ప్రతి మిలియన్​ మందికి గాను అత్యంత తక్కువ కరోనా కేసులు, మరణాలు భారత్​లో నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details