దిల్లీలోని అన్ని మెట్రో స్టేషన్లలో సేవలు పునః ప్రారంభమైనట్లు డీఎంఆర్సీ అధికారులు తెలిపారు. పౌర చట్ట వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారడం వల్ల ఆదివారం మెట్రో సేవలను నిలిపివేశారు.
"దిల్లీలోని అన్ని మెట్రోస్టేషన్లలో భద్రత పరమైన ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు, సాధారణ సేవలు పునఃప్రారంభమయ్యాయి."
-డీఎంఆర్సీ అధికారులు ట్వీట్.