తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కూలిన పాదచారుల వంతెన... ముగ్గురు మృతి

ముంబయిలో ఓ పాదచారుల వంతెన కూలింది. ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 34 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

By

Published : Mar 14, 2019, 8:19 PM IST

Updated : Mar 14, 2019, 8:55 PM IST

కుప్పకూలిన పాదచారుల వంతెన

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముంబయిలో అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్​ సమీపంలోని పాదాచారుల వంతెన కుప్పకూలింది. 23 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరిలించారు. ఈ ఘటనలో పలువురు మరణించి ఉండొచ్చని అధికారులు తెలిపారు.

Last Updated : Mar 14, 2019, 8:55 PM IST

ABOUT THE AUTHOR

...view details