తెలంగాణ

telangana

By

Published : Sep 2, 2019, 11:54 AM IST

Updated : Sep 29, 2019, 3:55 AM IST

ETV Bharat / bharat

మాజీ సీఎం భజనకు రైలు బోగీ మార్మోగింది!

మధ్యప్రదేశ్​ మాజీ సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్... మరోమారు గాయకుడిగా మారారు. విదిష నుంచి భోపాల్​కు రైలులో వెళ్తూ... ప్రయాణికులతో కలిసి భజన పాటలు పాడారు.

మాజీ సీఎం భజనకు రైలు బోగీ మార్మోగింది!

మాజీ సీఎం భజనకు రైలు బోగీ మార్మోగింది!

మధ్యప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి శివ్​రాజ్​సింగ్​ చౌహాన్​ ఎప్పటికప్పుడు తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకుంటూ ఉంటారు. సీఎంగా ఉన్న సమయంలో ఒక్కోసారి రైల్లో ప్రయాణించేవారు. కొన్నిసార్లు స్టేషన్​లో దిగి సమోసా తినేవారు. ప్రస్తుతం పదవి మారినప్పటికీ ఆయన స్టైల్​ మాత్రం మారలేదు.

తాజాగా విదిష నుంచి భోపాల్​కు వెళ్తున్న రైల్లో... ప్రయాణికులతో కలిసి భక్తి పాటలు పాడారు శివ్​రాజ్ ​సింగ్. మాజీ సీఎంకు తోడుగా ప్రయాణికులంతా స్వరం కలిపారు. బోగీ మొత్తం భజన పాటలతో మార్మోగింది.

ఇదీ చూడండి:భావవ్యక్తీకరణకు అసలైన అర్థం చెప్పిన బాపూజీ

Last Updated : Sep 29, 2019, 3:55 AM IST

ABOUT THE AUTHOR

...view details