మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే... ఐఎల్ అండ్ ఎఫ్సీ అక్రమ నగదు చలామణి కేసులో ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో దక్షిణ ముంబయిలోని ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు.
మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు ఈడీ కార్యాలయం వద్ద గుమిగూడకుండా, ఎలాంటి అల్లర్లు జరుగకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మధ్య ముంబైలోని దాదర్ ప్రాంతంలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా పలువురు ఎమ్ఎన్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
అభిమానులారా రావొద్దు...