తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒకే కుటుంబంలోని 11 మంది సామూహిక ఆత్మహత్య

పాకిస్థాన్​ నుంచి రాజస్థాన్​ జోధ్​​పుర్​కు వచ్చిన ఓ కుటుంబం విషం తాగి సామూహిక ఆత్మహత్యకు పాల్పడింది. మొత్తం 12 మందిలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

By

Published : Aug 9, 2020, 12:39 PM IST

12 members of a family consume poison in Rajasthan, 11 die
ఒకే కుటుంబంలోని 11 మంది సామూహిక ఆత్మహత్య

రాజస్థాన్ జోధ్​పుర్​​ లోహ్​దాత గ్రామంలో దారుణం జరిగింది. ఓ కుటుంబంలోని 12 మంది విషం తాగి సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందులో 11 మంది మృతి చెందగా ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. ఆ వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు.

ఒకే కుటుంబంలోని 11 మంది సామూహిక ఆత్మహత్య
ఒకే కుటుంబంలోని 11 మంది సామూహిక ఆత్మహత్య

జోధ్​పుర్​ గ్రామీణ ఎస్పీ సహా పోలీసు బృందం సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబం పాకిస్థాన్​కు చెందినదని, ఇటీవలే జోధ్​పుర్​ వచ్చినట్లు సమాచారం. బలవన్మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది.

For All Latest Updates

TAGGED:

11 die

ABOUT THE AUTHOR

...view details