prathidwani: గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనలకు బాధ్యులు ఎవరు ?
గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనంలో నెలకొన్న గందరగోళం అభ్యర్థుల భవిష్యత్తును అంధకారంలోకి తోసేస్తోంది. అభ్యర్థులు రాసిన ఒకే సమాధాన పత్రాలు వేర్వురుగా డిజిటల్, పెన్ను-పేపర్ పద్ధతుల్లో మూల్యాంకనం చేశారు. ఇందులో 62 శాతం వ్యత్యాసం రావడం వివాదాస్పదమైంది. అసలు రెండు రకాల మూల్యాంకనాలు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ పొరపాట్లకు బాధ్యులు ఎవరు?. అనే అంశంపై నేటి ప్రతిధ్వని..