ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కమనీయం.. రమణీయం.. శ్రీవారి పరిణయం

జమ్మలమడుగులో వెలసిన శ్రీ నారాపురం వెంకటేశ్వరస్వామి కల్యాణం కన్నుల పండువగా సాగింది.

By

Published : May 22, 2019, 6:56 AM IST

కల్యాణం

కమనీయం.. రమణీయం.. శ్రీవారి పరిణయం

కడప జిల్లా జమ్మలమడుగు లో వెలసిన శ్రీ నారాపురం వెంకటేశ్వర స్వామి కల్యాణం వైభవంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి క్రతువును తిలకించారు. తితిదే అధికారుల ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి స్వామివారి ఆలయ ఆవరణలో ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. వేడుకను చూడడానికి భక్తులు భారీగా హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details