ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సీమకు నీళ్లిస్తే.. సమర్థిస్తాం.: తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి

By

Published : May 17, 2020, 3:12 PM IST

Updated : May 17, 2020, 3:28 PM IST

సీమ ప్రాంతానికి నీళ్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 203 జోవోను సమర్థిస్తున్నామని తెదేపా నేత బీటెక్ రవి అన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నిర్మాణం కోసం అవసరమైతే సుప్రీం కోర్టులో పోరాడాలని సూచించారు.

tdp leader b tech ravi
tdp leader b tech ravi

ప్రభుత్వం విడుదల చేసిన 203 జీవోను సమర్థిస్తున్నామని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్‌ రవి అన్నారు. రాయలసీమ వాసుల కోసం ఎవరు పోరాటం చేసినా అండగా ఉంటామని స్పష్టం చేశారు.

పోతిరెడ్డిపాడు విస్తరణకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకూలం కాదని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం అవసరమైతే సుప్రీం కోర్టులో పోరాడాలని సూచించారు.

Last Updated : May 17, 2020, 3:28 PM IST

ABOUT THE AUTHOR

...view details