ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోట్లాది రూపాయల ప్రజాధనం ఏం చేశారు?

ముఖ్యమంత్రి చంద్రబాబుపై కడప జిల్లా మైదుకూరు వైకాపా అభ్యర్థి రఘురామిరెడ్డి మండిపడ్డారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

By

Published : Mar 21, 2019, 8:41 PM IST

రఘురామి రెడ్డి, మైదుకూరు వైకాపా అభ్యర్థి

రఘురామి రెడ్డి, మైదుకూరు వైకాపా అభ్యర్థి
అన్ని వర్గాల వారిని మోసం చేయటమే కాకుండా.... రైతులను నట్టేటా ముంచారని ముఖ్యమంత్రి చంద్రబాబుపై కడప జిల్లా మైదుకూరు వైకాపా అభ్యర్థి రఘురామిరెడ్డి మండిపడ్డారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. తాగటానికి నీళ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే... ప్రభుత్వానికి కనికరం లేదని విమర్శించారు.


ఇవి కూడా చదవండి...

ABOUT THE AUTHOR

...view details