ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం చంద్రబాబుతో మాజీ మంత్రి డీఎల్‌ భేటీ అయిన నేపథ్యంలో...మైదుకూరు సీటుపై ఉత్కంఠ నెలకొంది. తీవ్ర కసరత్తు తర్వాత ఆ సీటును పుట్టా సుధాకర్ యాదవ్‌కే ఖరారు అయినట్టు తెలుస్తోంది.

By

Published : Feb 22, 2019, 9:14 AM IST

Updated : Feb 22, 2019, 7:45 PM IST

తెదేపాలో నూతనోత్తేజం

నాలుగురోడ్ల కూడలిలో సంబరాలు

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా తితిదే ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ పేరుఖరారైంది. ఆనందంతో పార్టీ శ్రేణులు శుక్రవారం రాత్రి సంబరాలు చేసుకున్నారు. మైదుకూరు నాలుగు రోడ్ల కూడలిలో నాయకులు, కార్యకర్తలు కేరింతలు కొడుతూ...బాణాసంచా కాల్చారు.

Last Updated : Feb 22, 2019, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details