ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మున్సిపాలిటీగా కమలాపురం : ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి

కడప జిల్లా కమలాపురం పట్టణాన్ని త్వరలోనే గ్రామ పంచాయితీ నుంచి మున్సిపాలిటీగా మారుస్తానని ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్​ రెడ్డి హామీ ఇచ్చారు.

By

Published : Jun 6, 2019, 12:56 PM IST

ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి

కడప జిల్లా కమలాపురం పట్టణాన్ని త్వరలోనే గ్రామ పంచాయితీ నుంచి మున్సిపాలిటీగా మారుస్తానని ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్​ రెడ్డి హామీ ఇచ్చారు. కమలాపురం పట్టణంలో అన్ని కళాశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. పెండింగ్​లో ఉన్న అన్ని పనులు పూర్తి చేస్తామన్నారు.

సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details