ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇడుపులపాయలో వైఎస్​కు జగన్ నివాళి

వైకాపా అధినేత జగన్ మూడురోజుల కడప జిల్లా పర్యటన కొనసాగుతోంది. దీనిలోభాగంగా ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆయన నివాళులర్పించారు.

By

Published : May 17, 2019, 10:49 AM IST

Updated : May 17, 2019, 12:22 PM IST

జగన్ నివాళులు

ఇడుపులపాయలో వైఎస్​కు జగన్ నివాళి

కడప జిల్లా వేంపల్లి మండలం ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద జగన్ నివాళులర్పించారు. జగన్ వెంట మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు. వైఎస్ సమాధి వద్ద ప్రార్థనలు చేశారు. వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక విమానంలో కడపకు బయల్దేరి వెళ్లారు.

Last Updated : May 17, 2019, 12:22 PM IST

ABOUT THE AUTHOR

...view details