కడప జిల్లా రాయచోటిలో వెలసిన తోపు గంగమ్మ ఆలయంలో శనివారం రాత్రి అమ్మవారి ఊరేగింపు ఘనంగా జరిగింది. చాందినీబడిపై అమ్మవారిని పట్టణ పురవీధుల్లో విహరింపచేశారు. భక్తులు చేసిన సంప్రదాయ చెక్క భజనలు అందర్నీ ఆకట్టుకున్నాయి. అడుగడుగున అమ్మవారికి పూజలు చేస్తూ పసుపు-కుంకుమ అందజేస్తూ ఆడపడుచులు మొక్కులు తీర్చుకున్నారు. పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
కనులవిందుగా తోపు గంగమ్మ అమ్మవారి ఊరేగింపు
కడప జిల్లా రాయచోటిలో తోపు గంగమ్మ ఆలయ అమ్మవారి ఊరేగింపు వైభవంగా జరిగింది. సంప్రాదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి.
grand celebration of thopu Gangappamma Ammavaru at Kadapa district Rayachoti