జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకంలో భాగంగా కడప జిల్లా మైదుకూరులో పశువులకుటీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పశువుకు మొదటి టీకావేసి కార్యక్రమానికి ప్రారంభించారు. వచ్చే నెల 15వ తేదీ వరకు గాలికుంటు నివారణ పథకంలో భాగంగా ప్రతి రైతు తన పశువులకు టీకా వేయించాలని కోరారు.
గాలికుంటు టీకా పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే - ఎమ్మెల్యే
గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని కడప జిల్లా మైదుకూరులో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రారంభించారు.
![గాలికుంటు టీకా పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4160382-480-4160382-1566032955662.jpg)
టీకా వేస్తున్న ఎమ్మెల్యే