ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా నేత కారుకు నిప్పంటించిన దుండగులు

కడప జిల్లా పులివెందులలోని తెదేపా నేత ప్రసాద్ రెడ్డి కారుకు దుండగలు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో కారు పాక్షికంగా దెబ్బతింది.

By

Published : Aug 17, 2019, 8:21 AM IST

తెదేపా నేత కారుకు నిప్పంటించిన దుండగులు

కడప జిల్లా పులివెందుల తెదేపా నేత ప్రసాద్​రెడ్డి కారుకు గుర్తుతెలియని దుండగులు నిప్పంటించారు. పార్టీ కార్యాలయంలో పార్క్​ చేసిన వాహనంలో మంటలు చూసిన కార్యకర్తలు అగ్నిమాపక శాఖకు సమాచారమందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అగ్నికీలలను అదుపు చేశారు. ఈ ఘటనలో కారు పాక్షికంగా దెబ్బతింది.

తెదేపా నేత కారుకు నిప్పంటించారు..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details