కడప జిల్లా రాజంపేట ఆస్పత్రికి ఎన్ఆర్ఐ రజినేష్ 90 పీపీఈ కిట్లను అందజేశారు. అమెరికాలో నివాసం ఉండే రజినేష్.. కొవిడ్ బాధితుల కోసం నిధులు సమకూర్చి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. అనంతరం వీటిని ఆస్పత్రి సూపరింటెండెంట్ మాధవ్కుమార్ రెడ్డికి అందజేశారు. త్వరలోనే 10 కాన్సంట్రేటర్లను సమకూర్చుతామని ఆయన పేర్కొన్నారు.
10 బెడ్లు ఏర్పాటు..