ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 16, 2020, 3:28 PM IST

ETV Bharat / state

రైల్వే ట్రాక్​పై యువకుడి మృతదేహం

రైల్వే కోడూరులో రైలుపట్టాలపై ఓ యువకుడి మృతదేహం అనుమానాస్పదంగా పడిఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడు కంపసముద్రం గ్రామానికి చెందిన గణేష్​గా గుర్తించారు.

dead body
dead body

కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని అంబేద్కర్​నగర్ సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ పై ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడు చిట్వేలు మండలం కంపసముద్రం గ్రామానికి చెందిన గణేష్ (23)గా పోలీసులు గుర్తించారు. యువకుడి పక్కనే కత్తి పడిఉంది. దీంతో ఇది హత్యా.. లేదా ఆత్మహత్యా.. తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details