ఆంధ్రప్రదేశ్

andhra pradesh

క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడ్డ ఇద్దరి అరెస్టు

క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడ్డ 11 మందిపై కడప జిల్లా బద్వేలు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో హజ్రత్, సురేంద్ర అనే వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 40 వేల నగదు, 5 చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన క్రికెట్ బుకీ గౌస్​ను అరెస్టు చేయనున్నట్లు సీఐ రమేష్ వెల్లడించారు. క్రికెట్ బెట్టింగ్​ వ్యసనానికి యువత బలైపోతుందని సీఐ ఆవేదన వ్యక్తం చేశారు.

By

Published : Feb 1, 2020, 9:10 AM IST

Published : Feb 1, 2020, 9:10 AM IST

cricket betting in badwale
బద్వేలులో క్రికెట్ బెట్టింగ్

క్రికెట్​ బెట్టింగ్​ నిందితుల అరెస్టు

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details