ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్

కడప జిల్లా ఖాజీపేటలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి లక్ష రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Jun 13, 2019, 12:25 AM IST

నలుగురు క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్

కడప జిల్లా ఖాజీపేటలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 4 చరవాణులతో పాటు 1.05 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం కాజీపేట ఠాణా ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి ఆర్ శ్రీనివాసులు తెలిపారు. ఎస్సై రోషన్, సీఐ కంబగిరి రాముడు హాజరయ్యారు.

నలుగురు క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details