పశ్చిమగోదావరి జిల్లా పాందువ్వ గ్రామంలో ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. వెయ్యి కుటుంబాలకు వారి ఇళ్ల వద్దే పేదలకు, కూరగాయలు, కోడిగుడ్లు ఉచితంగా పంపిణీ చేశారు.
నిత్యావసరాలు పంచిన ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు
లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తమ వంతు సాయంగా దాతలు ముందుకొస్తున్నారు. పార్టీలకతీతంగా తమకు తోచిన సాయం చేస్తున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా పాందువ్య గ్రామంలో ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు 1000కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.
Breaking News