ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్వర్ణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ

పశ్చిమ గోదావరి జిల్లాలో పేదలను ఆదుకునేందుకు స్వర్ణ లయన్స్ క్లబ్ ముందుకు వచ్చింది.

By

Published : Apr 11, 2020, 5:20 PM IST

west godavari district
తణుకులో నిత్యావసరాలు పంపణి చేస్తున్న స్వర్ణ లైన్స్ క్లబ్

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో స్వర్ణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఉపాధి లేక అలమటిస్తున్న కూలీల కుటుంబీకులకు కూడా వీటిని అందించారు.

ABOUT THE AUTHOR

...view details