ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెరవలిలో రేషన్ బియ్యం పట్టివేత

రేషన్ బియ్యం అక్రమ రవాణాకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా.. అక్రమ తరలింపు ఆగడం లేదు. పశ్చిమగోదావరి జిల్లా పెరవలిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యాన్ని విజిలెన్సు అధికారులు పట్టుకున్నారు.

By

Published : Jun 15, 2020, 3:00 PM IST

Ration rice harvesting in Peravali West godavari district
పెరవలిలో రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పశ్చిమగోదావరి జిల్లా పెరవలి వద్ద విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. నిందితుల నుంచి ఇరవై టన్నుల బియ్యం, ఓ లారీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఉన్నతాధికారుల ఆదేశాలతో తనిఖీలు నిర్వహించామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details