అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పశ్చిమగోదావరి జిల్లా పెరవలి వద్ద విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. నిందితుల నుంచి ఇరవై టన్నుల బియ్యం, ఓ లారీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఉన్నతాధికారుల ఆదేశాలతో తనిఖీలు నిర్వహించామని తెలిపారు.
పెరవలిలో రేషన్ బియ్యం పట్టివేత
రేషన్ బియ్యం అక్రమ రవాణాకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా.. అక్రమ తరలింపు ఆగడం లేదు. పశ్చిమగోదావరి జిల్లా పెరవలిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్సు అధికారులు పట్టుకున్నారు.
పెరవలిలో రేషన్ బియ్యం పట్టివేత