తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు..పూలమాలలు వేసి నివాళి అర్పించారు. బడుగు, బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు..పూలమాలలు వేసి నివాళి అర్పించారు. బడుగు, బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.