ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''తెదేపాతోనే రాష్ట్రంలో మరింత అభివృద్ధి సాధ్యం''

తెలుగుదేశం పాలనతోనే రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఎమ్మెల్యే బండారు మాధవ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాశీ పట్నంలో పర్యటించారు.

By

Published : Apr 2, 2019, 5:12 PM IST

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బండారు మాధవ్

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బండారు మాధవ్
తెలుగుదేశం పాలనతోనే రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఎమ్మెల్యే బండారు మాధవ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాశీ పట్నంలోపర్యటించారు. ఇంటింటికీతిరిగి తెదేపా ప్రభుత్వంచేసిన అభివృద్ధిని, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు.కరపత్రాలను పంపిణీ చేశారు. ఎన్నికల్లో ప్రజలంతా తెదేపాకు అండగా నిలవాలని..నరసాపురం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details