ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సన్యాసయ్యపాలెంలో పిడుగుపాటు..మహిళ మృతి

విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం సన్యాసయ్యపాలెంలో పిడుగుపాటుకు ఓ మహిళ మృతి చెందగా.. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి

By

Published : Aug 16, 2019, 11:41 PM IST

సన్యాసయ్యపాలెంలో పిడుగుపాటుకు మహిళ మృతి

సన్యాసయ్యపాలెంలో పిడుగుపాటుకు మహిళ మృతి

విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం సన్యాసయ్యపాలెంలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు ఓ మహిళ మృతిచెందగా మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. వరినాట్లు వేస్తుండగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను ఎస్.కోట సామాజిక ఆసుపత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందున కేజీహెచ్​కు తరలించారు.

For All Latest Updates

TAGGED:

womenthunder

ABOUT THE AUTHOR

...view details