ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏజెన్సీ ధ్రువపత్రాలు ఇవ్వాలంటూ విద్యార్థుల ధర్నా

ఏజెన్సీ ధ్రువపత్రాలు ఇవ్వాలని గిరిజన విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కొమరాడ రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. రాత్రి అయిన వాళ్ల నిరసన కొనసాగించారు.

By

Published : Dec 28, 2020, 10:24 PM IST

tribal students protest for agency certificate
ఏజెన్సీ ధ్రువపత్రాలు ఇవ్వాలంటూ విద్యార్థుల ధర్నా

విజయనగరం జిల్లా కొమరాడ మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద గిరిజన విద్యార్థులు ధర్నా చేపట్టారు. గిరిజన విద్యార్థులకు ఏజెన్సీ ఇస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. రాత్రి అయినా విద్యార్థులకు అక్కడే ఉండి నిరసన కొనసాగించారు. దీంతో డీఎస్పీ సుభాష్ ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడారు. తమ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

ఏజెన్సీ ధ్రువపత్రాలు ఇవ్వాలంటూ విద్యార్థుల ధర్నా

ABOUT THE AUTHOR

...view details