ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బయోమెట్రిక్ విధానంలో రైతులకు సబ్సిడీ విత్తనాలు

విజయనగరం జిల్లా మామిడిపల్లిలో రైతులకు సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేశారు. బయోమెట్రిక్ విధానం ద్వారా ప్రతి రైతుకు విత్తనాలు అందేలా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకున్నారు.

By

Published : Jun 19, 2019, 4:06 PM IST

రైతులకు విత్తన పంపిణీ

రైతులకు విత్తన పంపిణీ

విజయనగరం జిల్లా మామిడిపల్లిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ వారు రైతులకు రాయితీ విత్తనాలు పంపిణీ చేశారు. బయోమెట్రిక్ విధానంలో అందించారు. మండల వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details