ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

సాలూరు పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరకులను ఎమ్మెల్యే రాజన్న దొర పంపిణీ చేశారు. పేదలకు తమవంతు సాయం చేస్తామని హామీ ఇచ్చారు.

By

Published : Apr 12, 2020, 5:14 PM IST

Honor for sanitation workers
పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో పురపాలిక , ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే రాజన్న దొర నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. పాచిపెంట మండలంలో 250 మందికి నిత్యావసర సరకులను పంపిణీ చేసి.. పారిశుద్ధ్య కార్మికులకు శాలువతో సన్మానించారు.

ఇదీ చూడండి:అతి తక్కువ మందితో.. రామనవమి వేడుక

ABOUT THE AUTHOR

...view details