ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన 159 దుకాణాలపై కేసు నమోదు'

కర్ఫ్యూ నిబంధనలు పాటించని దుకాణాలపై కేసు నమోదు చేసినట్లు విశాఖ నగర పోలీస్ కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా వెల్లడించారు. ఒడిశా నుంచి వస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్లకు రక్షణ కల్పిస్తున్నామన్నారు.

By

Published : May 19, 2021, 7:51 PM IST

vishakha cp manish kumar sinha
vishakha cp manish kumar sinha

విశాఖలో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన 159 దుకాణాలపై కేసులు నమోదు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. నిబంధనలు పాటించని 11,313 మందికి జరిమానా విధించామన్నారు. ఒడిశా నుంచి వస్తున్న ఆక్సిజెన్ టాంకర్లకు పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తున్నట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details