ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రైలు ఢీ.. ఇద్దరు చిన్నారులు మృత్యువాత

By

Published : Dec 28, 2019, 9:27 AM IST

రైలు ఢీకొని ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా లంకెలపాలెంలో జరిగింది.

train accident
విశాఖ జిల్లాలో రైలు ఢీకొని...ఇద్దరు చిన్నారులు మృతి

విశాఖ జిల్లాలో రైలు ఢీకొని...ఇద్దరు చిన్నారులు మృతి

విశాఖ జిల్లా పరవాడ మండలం లంకెలపాలెం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. రైలు పట్టాల పై ఆడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలియజేశారు. మరణించిన చిన్నారులను గొల్లపేట వాసులుగా గుర్తించారు. తమ పిల్లలు రైలు ప్రమాదంలో చనిపోవడంపై తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details