ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 31, 2019, 5:53 PM IST

ETV Bharat / state

నర్సీపట్నంలో పూరీ జగన్నాథ్ ప్రచారం

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ విశాఖ జిల్లా నర్సీపట్నం వచ్చారు. స్థానిక వైకాపా కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో పూరీ సమావేశమయ్యారు.

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ విశాఖ జిల్లా నర్సీపట్నం వచ్చారు. కుటుంబ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. పూరీ సోదరుడు ఉమా శంకర్ గణేష్.. నర్సీపట్నం శాసనసభ నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక వైకాపా కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో పూరీ సమావేశమయ్యారు.

ABOUT THE AUTHOR

...view details