ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సింహాచలం ఆలయానికి కొత్త ఈవో

సింహాద్రి అప్పన్న ఆలయానికి కొత్త కార్యనిర్వహణ అధికారి రానున్నారు. వెంకటేశ్వరరావును నియమిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

By

Published : Aug 10, 2019, 12:01 AM IST

సింహాచలం

విశాఖలోని సింహాచలం దేవస్థాన కార్యనిర్వహణ అధికారిగా వెంకటేశ్వరరావును నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వారు విశాఖ 2వ సంయుక్త కలెక్టర్​గా విధులు నిర్వర్తిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details