ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొందరు అభివృద్ధికి అడ్డుపడుతున్నారు: ముత్తంశెట్టి

ప్రజలు ఓట్లు వేసి జగన్​కు పట్టం కట్టారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. కొందరు వ్యక్తులు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

By

Published : Jun 1, 2020, 6:12 PM IST

ministers review
ministers review

అత్యధిక సీట్లు, ఓట్లు ఇచ్చి రాష్ట్ర ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ వుడా చిల్డ్రన్ ఏరినాలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కొందరు వ్యవస్థలను మేనేజ్ చేసి అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details