ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విపక్షానికి సభలో తగిన గౌరవం ఇస్తున్నాం: అవంతి

గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా... అసెంబ్లీలో వైకాపా ప్రభుత్వం విపక్షం మాట్లాడేందుకు తగిన సమయం ఇస్తోందని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు.

By

Published : Jul 21, 2019, 2:17 AM IST

అవంతి శ్రీనివాస్

అసెంబ్లీలో వైకాపా విపక్షానికి తగిన గౌరవం ఇస్తోంది

శాసనసభ నిర్వహణలో గత ప్రభుత్వంలా కాకూండా ప్రతిపక్షానికీ మాట్లాడేందుకు సమయం ఇస్తున్నామని విశాఖపట్నంలో మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. ప్రభుత్వం సభను సజావుగా నడిపిస్తోందన్నారు. ప్రతిపక్ష సభ్యుల్లోని నియోజకవర్గాల్లోనూ తాగునీటి కోసం నియోజకవర్గానికి కోటి రూపాయలు సీఎం అందించారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఎలాంటి పక్షపాతాలకు ఇవ్వకుండా పరిపాలన చేస్తోందన్నారు.

ABOUT THE AUTHOR

...view details