ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాడిని నమ్ముకుంటే... ఆ ఇంట పంట పండినట్టే!

పల్లె జీవనంతో పాడిది విడదీయరాని బంధం. పశువును నమ్ముకుంటే... కూటికి కొదవే లేదన్నది రైతుల నమ్మకం. ఆ బాటలోనే పయనిస్తోంది విశాఖ గ్రామీణం. ఫలితంగా... పల్లె సిరులతో కళకళలాడుతోంది.

By

Published : Jun 14, 2019, 11:37 PM IST

పాడిని నమ్ముకున్న ఇంట... పంట పండినట్టే!

పాడిని నమ్ముకున్న ఇంట... పంట పండినట్టే!

వ్యవసాయాధారిత కుటుంబాల్లో పాడి తప్పనిసరి. పల్లెల్లో ఒకప్పుడు పశువులది కీలకపాత్ర. రైతులు పాడి పరిశ్రమను కూడా తమ దైనందిత జీవితంలో భాగంగానే పరిగణించే వారు. విశాఖ గ్రామీణ జిల్లా రైతులకు పాడి పరిశ్రమ పెద్ద దిక్కుగా ఉంది. జిల్లాలో విశాఖ డెయిరీ ఖరీఫ్ వ్యవసాయ పనులకు గాను రూ.15.25 కోట్లను పాడి రైతులకు పంపిణీ చేస్తుంది. గ్రామాల్లోని "పాల ఉత్పత్తి దార్ల సంస్థ" ద్వారా నగదు పంపిణీ జరుగుతుండటంతో గ్రామాల్లో సందడి నెలకొంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details