ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ మన్యంలో భారీ వర్షం.. నిలిచిన విద్యుత్ సరఫరా

విశాఖ మన్యంలో సోమవారం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఎండల తీవ్రతకు ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం కలిగించింది.

By

Published : Jun 4, 2019, 6:19 AM IST

మన్యం

విశాఖ మన్యంలో సోమవారం ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. భారీ వర్షం కారణంగా ముంచంగిపుట్టు మండలంలో కొఠాపుట్ వద్ద వంతెన కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. వర్షం కారణంగా మచ్​ఖండ్ జలవిద్యుత్ కేంద్రం పరిధిలోని జోలపుట్, ఒనకడిల్లి, మచ్​ఖండ్​లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

విశాఖ మన్యంలో భారీ వర్షం.. నిలిచిన విద్యుత్ సరఫరా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details