ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

న్యాయం చేయకుంటే ఉద్యమమే!

ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలను కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని ఉత్తరాంధ్ర చర్చా వేదిక అధ్యక్షుడు కొణతాల రామకృష్ణ కోరారు. రైల్వేజోన్ ఇచ్చి డివిజన్ దూరం చేయటం దారుణమన్నారు. స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోతే పోరాటాలు తప్పవని హెచ్చరించారు.

By

Published : Mar 2, 2019, 6:34 PM IST

అన్యాయం తగదు

కొణతాల రామకృష్ణ, ఉత్తరాంధ్ర చర్చావేదిక అధ్యక్షుడు
విశాఖ కేంద్రంగా ప్రకటించిన రైల్వే జోన్​లో వాల్తేరు డివిజన్ ఉండాలని ఉత్తరాంధ్ర చర్చా వేదిక అధ్యక్షుడు కొణతాల రామకృష్ణ డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా ఉన్న డివిజన్ ను కనుమరుగు చేయటం తగదన్నారు. స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోతే పోరాటాలు తప్పవని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షను గుర్తించకుంటే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details