ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విద్యార్థులు వినయంతో కూడిన విద్యను అభ్యసించాలి'

విద్యార్థులు వినయంతో కూడిన విద్యను అభ్యసించాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కృష్ణమోహన్ సూచించారు.

By

Published : Sep 7, 2019, 10:20 PM IST

ఫ్రెషర్స్ డే

విద్యార్థులు వినయంతో కూడిన విద్యను అభ్యసించాలి

విశాఖ జిల్లా అనకాపల్లిలో దాడి వీరు నాయుడు డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కృష్ణమోహన్ విచ్చేశారు. విద్యార్థులు సాంకేతికతను సక్రమంగా వినియోగించుకోవాలని కళాశాల ఛైర్మన్ దాడి రత్నాకర్ సూచించారు. విద్యార్థినీ, విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details