ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖ శారదా పీఠంలో దైవజ్ఞ సమ్మేళనం

విశాఖ శ్రీ శారదా పీఠంలో దైవజ్ఞ సమ్మేళనం జరిగింది. పంచాంగ కర్తలు, వైదికలు, లౌకికవాదులు పాల్గొన్నారు.

By

Published : Oct 11, 2020, 5:07 PM IST

Published : Oct 11, 2020, 5:07 PM IST

Divination compound at Sri Sharda Peetam in Visakhapatnam
విశాఖలో శ్రీ శారదా పీఠంలో దైవజ్ఞ సమ్మేళనం

విశాఖ పెందుర్తి విశాఖ శారదాపీఠంలో దైవజ్ఞ సమ్మేళనంలో నలుమూలల నుంచి హాజరైన పంచాంగకర్తలు, వైదికులు, లౌకికవాదులు పాల్గొన్నారు. స్వామి స్వరూపానందేంద్ర పండగ తేదీలపై చర్చించారు.

వివాదాలు వద్దని... పంచాంగ కర్తలంతా ఏకతాటిపైకి రావాలన్నారు. స్వామి స్వరూపానందేంద్ర సమన్వయంతో ఏకీకృత పంచాంగాన్ని రూపొందించండని...పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:

విశాఖలో లారీ బీభత్సం..ఆటోలో వెళ్తున్న ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details