ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాడేరులో.. సత్యసాయి ట్రస్టు ఆధ్వర్యంలో దంత పరీక్షలు

విశాఖ జిల్లా పాడేరులో.. సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు దంత పరీక్షలు చేశారు. ఈ సేవలు ఆరు నెలల వరకు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

By

Published : Jan 2, 2020, 2:14 PM IST

Dental examinations under the auspices of Satyasai Trust in Paderu
పాడేరులో దంత వైద్య బృందం

పాడేరులో సత్యసాయి ట్రస్టు ఆధ్వర్యంలో దంత పరీక్షలు

విశాఖ మన్యంలో చింతపల్లి జీకే వీధి, హుకుంపేట ,అరకులోయ మండలాల్లో సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో 10 దంతవైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. 1500 మంది విద్యార్థులకు దంత పరీక్షలు చేశారు. మన్యంలో ప్రతి మంగళవారం ఈ పరీక్షలను నిర్వహిస్తున్నామని చెప్పారు. మరో ఆరు నెలల పాటు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని నిర్వహకులు తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details