కరోనా ప్రబలుతున్న సమయంలో ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరవడం దారుణమని విశాఖ జిల్లా కశింకోటలో సీఐటీయూ, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నిరసన చేపట్టాయి. వెంటనే మద్యం దుకాణాలు మూసివేయాలని డిమాండ్ చేశారు. మద్యం దుకాణాలు ఇలానే కొనసాగితే కరోనా విజృంభిస్తుందని అభిప్రాయపడ్డారు.
మద్యం దుకాణాలకు వ్యతికిరేకంగా సీఐటీయూ, ఐద్వా నిరసన
మద్యం దుకాణాలపై ప్రజాగ్రహం రోజు రోజుకు ఎక్కువ అవుతోంది. ఎక్కడికక్కడ ప్రజాసంఘాలు ఆందోళన చేస్తున్నాయి. విశాఖ జిల్లా కశింకోటలోనూ నిరసనలు జరిగాయి.
మద్యం దుకాణాలకు వ్యకిరేకంగా సీఐటీయూ, ఐద్వా నిరసన
ఇదీ చదవండి : విశాఖలో విషవాయు విలయం...12మంది మృతి