ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చోడవరంలో 375 కిలోల గంజాయి స్వాధీనం

విశాఖ గ్రామీణ జిల్లాలో గంజాయి రవాణా జోరుగా సాగుతోంది. తాజాగా చోడవరం వద్ద లారీలో పెద్దఎత్తున తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Nov 20, 2020, 3:56 PM IST

Published : Nov 20, 2020, 3:56 PM IST

cannabis seized in Chodavaram visakha dist
చోడవరంలో 375 కిలోల గంజాయి స్వాధీనం

విశాఖ జిల్లా చోడవరంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 375 కిలోల గంజాయి పట్టుబడింది. డ్రైవర్​తో పాటు అందులో ఉన్న మిగతా వారిని అదుపులోకి తీసుకున్నారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details