ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్వచ్ఛత పాటించిన కాలనీలకు అవార్డుల ప్రదానం

విశాఖ నగరంలో స్వచ్ఛత పాటించిన ఉత్తమ కాలనీలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, జీవీఎంసీ కమిషనర్ జి.సృజన పాల్గొన్నారు.

By

Published : Dec 15, 2019, 11:20 AM IST

Awards were given to the   purist colonies   in Visakha
స్వచ్ఛత పాటించిన కాలనీలకు అవార్డుల ప్రదానం

స్వచ్ఛత పాటించిన కాలనీలకు అవార్డుల ప్రదానం

విశాఖలో మొక్కల పెంపకం, పారిశుద్ధ్య నిర్వహణ, ఇంకుడు గుంతలను తవ్వడంలో ముందున్న కాలనీలకు అవార్డులను ప్రదానం చేశారు. ఏయూలోని వైవీఎస్.మూర్తి ఆడిటోరియంలో ఏపీ నివాసితుల సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆనందా సిటీజన్ సంస్థ సహకారంతో నగరంలో గెలుపొందిన కాలనీలకు మంత్రి బొత్స సత్యనారాయణ బహుమతులు అందజేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details