ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సింహాద్రి అప్పన్న సేవలో గాయని సుశీల

విశాఖ సింహాచల వరాహ లక్ష్మీనరసింహ స్వామివారిని ప్రముఖ గాయని పి. సుశీల దర్శించుకున్నారు.

By

Published : Sep 20, 2019, 11:21 PM IST

గాయని సుశీల

సింహాద్రి అప్పన్న సేవలో గాయని పి. సుశీల

విశాఖ సింహాచల అప్పన్నను ప్రముఖ గాయని పి.సుశీల దర్శించుకున్నారు. ఆలయ ఈవో వెంకటేశ్వరరావు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అంతరాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి విశిష్టతను అర్చకులు తెలియజేశారు. స్వామి వారి చిత్రపం, తీర్థప్రసాదాలను ఈవో అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details