ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మాస్కులు లేకుండా బయట వస్తే రూ. 100 జరిమానా

విశాఖ జిల్లా అనకాపల్లిలో మాస్కులు లేకుండా బయటకు వచ్చిన వారికి పోలీసులు రూ. 100 జరిమానా విధిస్తున్నారు. కరోనా వైరస్​ ప్రబలుతున్న సందర్భంగా ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని ఎస్సై రాము తెలిపారు.

By

Published : Jun 26, 2020, 11:38 AM IST

Published : Jun 26, 2020, 11:38 AM IST

anakapalli police impose fine on no mask wearing people
మాస్కు లేకుండా బయట తిరిగే వారికి జరిమానా విధిస్తున్న పోలీసులు

మాస్కు ధరించకుండా బయటకు వస్తున్న ప్రజలకు విశాఖ జిల్లా అనకాపల్లి పోలీసులు జరిమానా విధిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్త పాటించాలని విజ్ఞప్తి చేశారు. నిర్లక్ష్యంగా తిరుగుతున్న వారిని గుర్తించి రూ. 100 జరిమానా విధిస్తున్నట్లు ఎస్సై రాము తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details