ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బస్సు, ద్విచక్రవాహనం ఢీ...యువకుడి మృతి

విశాఖ జిల్లాలో ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఘటనలో యువకుడు మృతి చెందాడు.

By

Published : Mar 29, 2019, 11:27 PM IST

బస్సు, ద్విచక్రవాహనం ఢీ...యువకుడి మృతి

బస్సు ఢీ కొట్టిన ఘటనలో యువకుడు మృతి
విశాఖ మన్యం ముంచంగిపుట్టు మండలంలోని పోతురాజు పుట్టు మలుపు వద్ద ఆర్టీసీ బస్సుద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సమీప ప్రాంతంలోనే ప్రచారం చేస్తున్న తెలుగుదేశం అభ్యర్థిమంత్రి కిడారి శ్రావణ్ కుమార్ అనుచరులు హుటాహుటిన క్షతగాత్రుడిని ముంచంగిపుట్టు ఆసుపత్రికి తరలించారు.

ఇవి చూడండి...

ABOUT THE AUTHOR

...view details