ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పైన బంగాళ దుంపలు... లోపల గంజాయి బస్తాలు - vishaka

విశాఖ మన్యం నుంచి తరలిస్తున్న 380 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కోటి విలువైన గంజాయి స్వాధీనం

By

Published : Jul 12, 2019, 8:02 PM IST

కోటి విలువైన గంజాయి స్వాధీనం

హర్యానాకు చెందిన రెండు వాహనాల్లో గంజాయి తరలింపుపై.. విశాఖ జిల్లా అనకాపల్లి ఎక్సైజ్ టాస్క్​ఫోర్స్ పోలీసులు సమాచారం అందుకున్నారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం సమీపంలో నీలంపేట కూడలి వద్ద మాటు వేసి రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని రహస్య అరల్లో నిల్వ చేసి పైన బంగాళదుంపల బస్తాలను వేసినట్టు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న 380 కిలోల గంజాయి విలువ కోటి రూపాయలకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. గంజాయితోపాటు నగదు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను విచారిస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details