ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో ఓటుపై అవగాహన

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. మహేంద్ర డైట్ కళాశాల వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ఓటు ఆవశ్యకతను వివరించారు.

By

Published : Mar 28, 2019, 4:33 PM IST

ఓటుపై అవగాహన కార్యక్రమం

ఓటుపై అవగాహన కార్యక్రమం
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోనిమహేంద్ర డైట్ కళాశాలలోఓటుహక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకుముఖ్యఅతిథిగా పాతపట్నం ఎన్నికల రిటర్నింగ్ అధికారి అప్పారావు హాజరయ్యారు. ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు.అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఎంపీడీవో ప్రసాద్, మహేంద్ర కళాశాల డైరెక్టర్ మధుబాబు, ప్రిన్సిపల్, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇవి చదవండి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details